ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండం HPCL సమీపంలో రాంనగర్ కి చెందిన ఇద్దరు వ్యక్తులకు రోడ్డుప్రమాదం జరిగింది. హరితహరం కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు ఘట్ కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన కారు అపి అక్కడికి వెళ్లి వారిని హాస్పిటల్ కి తరలించారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more