ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండం HPCL సమీపంలో రాంనగర్ కి చెందిన ఇద్దరు వ్యక్తులకు రోడ్డుప్రమాదం జరిగింది. హరితహరం కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు ఘట్ కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన కారు అపి అక్కడికి వెళ్లి వారిని హాస్పిటల్ కి తరలించారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more