ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండం HPCL సమీపంలో రాంనగర్ కి చెందిన ఇద్దరు వ్యక్తులకు రోడ్డుప్రమాదం జరిగింది. హరితహరం కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు ఘట్ కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన కారు అపి అక్కడికి వెళ్లి వారిని హాస్పిటల్ కి తరలించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more