• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

నేను వెళ్లకపోయి ఉంటే, బీజేపీ “దళిత వ్యతిరేక పార్టీ” అనే ముద్ర పడేది_ మోత్కుపల్లి..

TP NewsbyTP News
28/06/2021
inPolitics
0
నేను వెళ్లకపోయి ఉంటే, బీజేపీ “దళిత వ్యతిరేక పార్టీ” అనే ముద్ర పడేది_ మోత్కుపల్లి..

ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, ప్రగతి భవన్ లో నిన్న జరిగిన “దళిత సాధికారత” మీటింగ్ కు అన్నీ పార్టీల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్ళొద్దని నిర్ణయించుకున్నా కూడా బిజెపి నుండి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మీద పార్టీ నుండి కాస్త విమర్శలు వస్తున్న నేపధ్యంలో మోత్కుపల్లి నర్సింహులు ఒక్కసారిగా బగ్గుమన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాకు స్వయంగా ఫోన్ చేసి రండి అన్నా, దళితుల కోసం మీ సూచనలు ఇవ్వండి అని పిలిచారు, ఈ విషయం నేను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను కానీ ఆయన అందుబాటులోకి రాలేదు అన్నారు. నేను ఆరు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిని, ఏ వర్గాలకోసం అయితే మనం రాజకీయాల్లో ఉన్నామో, ఆ వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన మీటింగ్ కి నేను వెళ్లడం తప్పా అని మండిపడ్డారు. దళితులకు 10లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం, దీన్ని మేం స్వాగతిస్తున్నాం అని అన్నారు. దళితుల కోసం ఇలాంటి మంచి నిర్ణయం ఏ సీఎం తీసుకోలేదు, అది ఒక్క కేసీఆర్ కే సాధ్యమైంది, కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. నేను కానీ వెల్లకపోయి ఉంటే, బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అని ముద్ర పడి ఉండేది, నేను మీటింగ్ కి వెళ్లి పార్టీని కపాడాను అని తెలియజేశారు.

Tags: all party meetingBJPBjp partyDalith empowermentKCRmothkupalli narsimhulupragathi bhavan
TP News

TP News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News