తొలిపలుకు న్యూస్: తెలంగాణ సిటిఎన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సార స్వత పరిషత్ కన్నడంలో మదర్ థెరీసా 150వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_560/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0057-840x560.jpg)
తల్లి ప్రేమలోని లాలిత్యాన్ని, ఆప్యాయతని మదర్ థెరీసా ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు అందించారని పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్ పేర్కొన్నారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_560/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0059-840x560.jpg)
శాంతికి ప్రతిరూపంగా నిలిచి, సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి మదర్ థెరిసా అని అన్నారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_560/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0052-840x560.jpg)
ఈ కార్యక్రమంలో సీక్రెట్ ప్రేమ తుల్లా ఏ బాలకిషన్, అక్బర్ అలీ రాజ్ నారాయణ్ ముదిరాజ్ రవితేజ పాల్గొన్నారు.