యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండలం ఎం తురుకపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రామచంద్రయ్య రోడ్డు ప్రమాదంలో మరణించినందున టి ఆర్ యెస్ పార్టీ సభ్యత్వ భీమాద్వారా మంజూరైన రూ 2లక్షల విలువైన చెక్కును అతని భార్య పద్మ కు మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అందజేశారు… ఎమ్మెల్యే గారు చేసిన సాయానికి తురుకపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more