యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండలం ఎం తురుకపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రామచంద్రయ్య రోడ్డు ప్రమాదంలో మరణించినందున టి ఆర్ యెస్ పార్టీ సభ్యత్వ భీమాద్వారా మంజూరైన రూ 2లక్షల విలువైన చెక్కును అతని భార్య పద్మ కు మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అందజేశారు… ఎమ్మెల్యే గారు చేసిన సాయానికి తురుకపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more