తెలంగాణ రాష్ట మంత్రి కేటిఆర్ ఈరోజు ది ఇండియన్ కాన్క్లేవ్ బృందంతో సంభాషించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ... ఇండియన్ కాన్క్లేవ్ ప్రధానంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులచే నడుస్తుందన్నారు. ఈసంస్థ నాయకత్వం,వ్యక్తిత్వ అభివృద్ధి సామర్థ్యం పెంపొందించడం మరియు దాతృత్వ కార్యకలాపాలను ప్రోత్సహించే కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ది ఇండియన్ కాన్క్లేవ్ బృందంతో సంభాషించడం మరియు వారి లోగోను ప్రారంభించడం ఆనందంగా ఉంది
మహిళా సాధికారతకు అద్భుత వేదిక
మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...
Read more



