మేడిపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని ఈ రోజు మేడిపల్లి పోలీస్ వారు రిమాండ్ కి తరలించారు…
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_898,h_505/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/WhatsApp-Image-2021-07-31-at-8.51.01-PM-edited.jpeg)
వివరాలులోకి వెళితే… మౌలాలి వెంకటేశ్వర కాలానికి చెందిన వేమినేని శ్రీనివాస రావు అనే వ్యక్తి బొడుప్పల్ కి చెందిన ఎన్. శైలజ మరియు మరికొంత మంది వ్యక్తుల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి 12,75000/- రూపాయలు తీసుకొని మోసం చేసాడు అని బాధితులు పోలీస్ స్టేషన్ లో పిర్యాది చేయగా, మేడిపల్లి పోలీస్ వారు కేసు నమోదు చేసి, శ్రీనివాస రావు ని అదుపులోకి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరిగింది.