మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లాలోని ఉప్పల్, పలు పీ.ఎచ్.సి. సెంటర్లను తనిఖీ చేశారు. కరోణ వ్యాక్సిన్ ల గూర్చి ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేనివారి కై అన్ని సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరోణ డోస్ ల విషయంలొ ప్రజలకు సహకరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున రావు,,ఉప్పల్ తహసీల్దారు గౌతం కుమార్, తదితరులు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more