మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లాలోని ఉప్పల్, పలు పీ.ఎచ్.సి. సెంటర్లను తనిఖీ చేశారు. కరోణ వ్యాక్సిన్ ల గూర్చి ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేనివారి కై అన్ని సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరోణ డోస్ ల విషయంలొ ప్రజలకు సహకరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున రావు,,ఉప్పల్ తహసీల్దారు గౌతం కుమార్, తదితరులు ఉన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more