బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ లోని ZPHS లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు సందర్శించారు.ఎంత మంది ఆరోగ్యం కుదుటపడింది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యంగా ఉన్న పేషంట్లను టెస్టు చేయించి నెగిటివ్ వచ్చిన వారిని అవసరమైతే డిశ్చార్జి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో TRS నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more

