బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ లోని ZPHS లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు సందర్శించారు.ఎంత మంది ఆరోగ్యం కుదుటపడింది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యంగా ఉన్న పేషంట్లను టెస్టు చేయించి నెగిటివ్ వచ్చిన వారిని అవసరమైతే డిశ్చార్జి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో TRS నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more