బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ లోని ZPHS లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు సందర్శించారు.ఎంత మంది ఆరోగ్యం కుదుటపడింది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యంగా ఉన్న పేషంట్లను టెస్టు చేయించి నెగిటివ్ వచ్చిన వారిని అవసరమైతే డిశ్చార్జి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో TRS నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more