బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ లోని ZPHS లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు సందర్శించారు.ఎంత మంది ఆరోగ్యం కుదుటపడింది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యంగా ఉన్న పేషంట్లను టెస్టు చేయించి నెగిటివ్ వచ్చిన వారిని అవసరమైతే డిశ్చార్జి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో TRS నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more