మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ సాయి నగర్ లోమాదాపూర్ లోని సాయి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో వ్యాపారవేత్త మణి కుమారి రూ. 14 లక్షలకు లడ్డును కైవసం చేసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more