మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ సాయి నగర్ లోమాదాపూర్ లోని సాయి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో వ్యాపారవేత్త మణి కుమారి రూ. 14 లక్షలకు లడ్డును కైవసం చేసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more