తొలిపలుకు న్యూస్ : 02/09/2021- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు సందర్బంగా, మంచిర్యాల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ చారి తెలంగాణ జెండా ఆవిష్కరణ చేసి, పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తిరుమల బాలాజీ సన్నిధిలో బీసీ కమిషన్ చైర్మన్
తిరుమల బాలాజీ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం ప్రత్యేక సేవలు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more