తొలిపలుకు న్యూస్ : 02/09/2021- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు సందర్బంగా, మంచిర్యాల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ చారి తెలంగాణ జెండా ఆవిష్కరణ చేసి, పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more