తొలిపలుకు న్యూస్ : 02/09/2021- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు సందర్బంగా, మంచిర్యాల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ చారి తెలంగాణ జెండా ఆవిష్కరణ చేసి, పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more