• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అంటున్న మల్లాపూర్ కార్పొరేటర్

TP NewsbyTP News
28/06/2021
inNews
0
ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అంటున్న మల్లాపూర్ కార్పొరేటర్

మల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ 1వ బ్లాక్, అశోక్ నగర్ లో మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…

ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.
అశోక్ నగర్ లో 18 సంవత్సరాలు నిండిన వారందరు వాక్సినేషన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మరియు రేపు రెండు రోజులు మాత్రనే ఈ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, అల్లాడి కృష్ణ యాదవ్, బుసాని రఘు, నాగారం చంద్రశేఖర్, ప్రవీణ్, దేరంగుల రమణ, కోమర్తి సైదులు, AMOH మైత్రి , శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ప్రభుత్వ ఆరోగ్య అధికారి పూజ తదితరులు పాల్గొన్నారు.

Tags: mallapurmallapur corporater devender reddyMallapur divisionmallapur mobile vacsination centremallpur corporatervacsination centre
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News