• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అంటున్న మల్లాపూర్ కార్పొరేటర్

TP NewsbyTP News
28/06/2021
inNews
0
ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అంటున్న మల్లాపూర్ కార్పొరేటర్

మల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ 1వ బ్లాక్, అశోక్ నగర్ లో మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…

ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.
అశోక్ నగర్ లో 18 సంవత్సరాలు నిండిన వారందరు వాక్సినేషన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మరియు రేపు రెండు రోజులు మాత్రనే ఈ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, అల్లాడి కృష్ణ యాదవ్, బుసాని రఘు, నాగారం చంద్రశేఖర్, ప్రవీణ్, దేరంగుల రమణ, కోమర్తి సైదులు, AMOH మైత్రి , శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ప్రభుత్వ ఆరోగ్య అధికారి పూజ తదితరులు పాల్గొన్నారు.

Tags: mallapurmallapur corporater devender reddyMallapur divisionmallapur mobile vacsination centremallpur corporatervacsination centre
TP News

TP News

News

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

by Admin
22/02/2026
0

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

Read more
సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

19/02/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే — ప్రతిస్పందన తప్పదు!”

14/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News