• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Quthbullapur

వర్షపు నీటి నాలాల అభివృద్ధిపై, టీఎస్ఐఐసి అధికారులతో ఎమ్మెల్యే పర్యటన

TP NewsbyTP News
10/06/2021
inQuthbullapur
0
వర్షపు నీటి నాలాల అభివృద్ధిపై, టీఎస్ఐఐసి అధికారులతో ఎమ్మెల్యే పర్యటన

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మెయిన్ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీరు నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ మరియు టీఎస్ఐఐసి, ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, రంగారెడ్డి నగర్ లలో ప్రధానంగా వరద నీరు నిలిచే నాలాలను టీఎస్ఐఐసి అధికారులతో పాటు ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలాల ద్వారా ప్రవహించే నీరు ఎక్కడా నిలవకుండా అభివృద్ధి చర్యలు చేపట్టాలని టీఎస్ఐఐసి అధికారులకు సూచించారు. వరదనీరు సులువుగా ప్రవహించే విధంగా నాలాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వరద కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల నిధులు వెచ్చించి నాలాలను అభివృద్ధి పరుస్తోందని అన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నెలకొన్న వరద సమస్యలన్నిటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి శాశ్వత పరిష్కారం చూపుతుందని, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసి డిజెడ్ఎంఈ జ్యోతి, ప్రాజెక్ట్ ఇంజనీర్ విక్రమ్, ఐలా గాంధీ నగర్ చైర్మన్ పి.రాజం గౌడ్, సెక్రెటరీ స్వామి గౌడ్, వాటర్ వర్క్స్ జిఎం శ్రీధర్ రెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, ఏఈ ఆశ, స్థానిక డివిజన్ అధ్యక్షుడు గౌసుద్దిన్, వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, రహీమ్, కాప సుబ్బారెడ్డి, కార్తిక్ గౌడ్, సుధాకర్, సతీష్ గట్టోజి, అంజి, వేణు యాదవ్, లక్ష్మణ్, యాదిరెడ్డి, రషీద్, లక్ష్మణ్, సాయి, వెంకట్, బాలునేత, షకీల్, జ్యోతి, కరుణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Mla vivekanandh reviewQudhbullapurQuthbullapurQuthbullapur Mla vivekanandhquthbullapur water problems
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News