• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

మైనంపల్లి తిట్ల పురాణం..బీర్ సీసాలతో కార్యకర్తల దాడి

TP NewsbyTP News
16/08/2021
inFlash News
0
మైనంపల్లి తిట్ల పురాణం..బీర్ సీసాలతో కార్యకర్తల దాడి

మేడ్చల్ మల్కాజిగిరి: మైనంపల్లి హనుమంతరావు తిట్ల పురాణం బయట పడింది. స్వంతంత్ర వేడుకలు జరుపుకోని మల్కాజగిరి లో ఏర్పాటు చేసిన జెండా వందనంలో చిన్నపాటి ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక వివరాలోకి వెళ్తే.. జెండా వందనం సందర్బంగా మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు కూడ హాజరయ్యారు. మర్యాద పూర్వకంగా కార్పొరేటర్ శ్రవణ్ నమస్తే ఆంటే ఎమ్మెల్యే తిట్ల పురాణంతో తిడుతూ దాడి చేసాడు, అతని కార్యకర్తలు బీర్ సీసాలతో దాడి చేసారు అని ఆరోపించారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అలాగే శ్రవణ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి హనుమంత్ రావు ప్రెస్ మీట్ లో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు, కొన్ని బూతులు కూడ వాడరని వీడియో ద్వారా తెలుస్తుంది. బండి సంజయ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు సంచలనం రేపాయి, ఒక విదీ రౌడీలా నోటికి వచ్చినట్టు తిట్టడం తీవ్రంగా ఖండించారు బీజేపీ శ్రేణిలు. ఇలాంటి రౌడీ ఇజం, నైజాం పాలన కనిపిస్తుందని, ఇలాంటి బూతులు ఒక ప్రజా ప్రతినిధి మాట్లాడడం సిగ్గు చేటు అని మల్కాజిగిరి ప్రజలు వాపోయారు..

Tags: 75th independecdayabuseingbeer bottle attackBjp partycelebrationscorporater sravanGovernament of TelanganaMainampally HanmatharaomalkajgiriMedchalMla mainampallyTrs party
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News