• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతాం – వి.జగదీశ్వర్ గౌడ్

TP NewsbyTP News
10/08/2021
inNews
0
మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతాం – వి.జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోనే అభివృద్ధిలో పోటీతత్వంతో మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ను అగ్రగామిగా నిలపెడ్తామని, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ,ప్రతి మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ నాయకత్వంలో మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు..
ఈరోజు ఎమ్మెల్యేను కలిసి మాదాపూర్/హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను మంజూరు చేయాలని, పెండింగులో ఉన్న పనులపై,నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రాన్ని అందజేశారు..

Tags: Colony developmentdevelopmenthafezpetjagadishwar goudmadhapurmla arikepudi gandhisherlingampally
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News