లింగాలఘన్పూర్ : లింగాలఘన్పూర్ పోలీసుల అధ్వరంలో గురువారం పోలీస్ స్టేషన్ అవరణలో రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత ఉత్సహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గోని స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్బంగా రక్తదానం చేసిన దాతలకు బ్లడ్ బ్యాంక్ జారీచేసిన దృవీకరణ పత్రాలతో పాటు పండ్లను డిసిపి మరియు ఎసిపి చేతుల మీదుగా అందజేసారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more