లింగాలఘన్పూర్ : లింగాలఘన్పూర్ పోలీసుల అధ్వరంలో గురువారం పోలీస్ స్టేషన్ అవరణలో రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత ఉత్సహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గోని స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్బంగా రక్తదానం చేసిన దాతలకు బ్లడ్ బ్యాంక్ జారీచేసిన దృవీకరణ పత్రాలతో పాటు పండ్లను డిసిపి మరియు ఎసిపి చేతుల మీదుగా అందజేసారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more