లింగాలఘన్పూర్ : లింగాలఘన్పూర్ పోలీసుల అధ్వరంలో గురువారం పోలీస్ స్టేషన్ అవరణలో రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత ఉత్సహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గోని స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్బంగా రక్తదానం చేసిన దాతలకు బ్లడ్ బ్యాంక్ జారీచేసిన దృవీకరణ పత్రాలతో పాటు పండ్లను డిసిపి మరియు ఎసిపి చేతుల మీదుగా అందజేసారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more