లింగాలఘన్పూర్ : లింగాలఘన్పూర్ పోలీసుల అధ్వరంలో గురువారం పోలీస్ స్టేషన్ అవరణలో రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత ఉత్సహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గోని స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్బంగా రక్తదానం చేసిన దాతలకు బ్లడ్ బ్యాంక్ జారీచేసిన దృవీకరణ పత్రాలతో పాటు పండ్లను డిసిపి మరియు ఎసిపి చేతుల మీదుగా అందజేసారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more