• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జనాభా గణనలో కులగణన చేయడంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం విఫలం-జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు

AdminbyAdmin
01/01/2022
inNews
0
జనాభా గణనలో కులగణన చేయడంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం విఫలం-జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు

Press note: 31-12-2021

**చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేస్తున్న పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం?

గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధాన్యముందో అందరికీ తెలిసిందే. ఓబీసీలను లెక్కించడం ద్వారా జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారు.. దశాబ్దాలుగా సంపదలో, విద్యలో, రాజకీయాలలో వాటా , భగస్వామ్య వివరాలపై స్పష్టత వస్తుంది.బడుగు బలహీన వర్గాల వాస్తవ లెక్కలు కేంద్ర ప్రభుత్వం తేల్చి తే విద్య ఉద్యోగాల్లో సరైన వాటా వస్తుందని దానివల్ల వెనుకబడిన బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని జాతీయ బిసి దళ్ అధ్యక్షులు దుంద్ర కుమార స్వామి తెలిపారు. కుల గణన పై కేంద్ర ప్రభుత్వం పై అనేక బీసీ సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం చాలా బాధాకరమని విచారణ తెలియజేశాడు.
జన గణ చేయడం వలన లెక్కలు స్పష్టంగా తేలితే తద్వారా రాజ్యంగ ఫలాలు అందరికీ సమానంగా లభిస్తాయి అని అది సాధించడానికి దేశంలోని అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలియచేశారు . బిసి ఓట్లు విలువైనవి కానీ వారి లెక్కలు విలువైనవి కావా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీల జనాభా లెక్కించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చింది అని తెలియజేశారు.బిసి కుల లెక్కలు తెలిస్తే వెనుకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు బాగుపడితే రాజకీయంగా అభివృద్ధి జరిగితే ఎవరికి నష్టం అని ఆలోచించి లెక్కలు తీయడం లేదా ? ప్రతి ఒక సామాన్యుడు ఆలోచించాలి, బీసీ జనాభా లెక్కలు వాటి వివరాలు లేకపోవడం ద్వారా రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు అని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక సంతోషకరమైన చర్యగా చెప్పవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం కొంత విచారణకు గురి చేస్తున్న విషయం అని తెలిపార

Tags: BackwardBCbc dal dundra kumaraswamybc dal presidentBc LeaderBc Leader telanganaCaste censusCountDundra KumaraswamyKumaraswamyKumaraswamy dundraNational bc leaderPapulationTelangana bc
Admin

Admin

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

by Admin
16/05/2026
0

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...

Read more
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

10/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News