• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

సీత రామచంద్ర స్వామి దేవాలయ పునఃనిర్మాణంకి శంకుస్థాపన

TP NewsbyTP News
13/08/2021
inNews
0
సీత రామచంద్ర స్వామి దేవాలయ పునఃనిర్మాణంకి శంకుస్థాపన
  • శైవ క్షేత్ర పిఠాధిపతులు శివ స్వామి చేతుల మీదుగా శంకు స్థాపన.
  • దేవాలయాల పై దాడులు ఆపాలి.
  • హాజరైనా ఫిర్జాదిగూడ ఉప్పల్ ప్రజా ప్రతినిధులు.

మేడ్చల్ : ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంగరంగ వైభవంగా సీత రామచంద్ర స్వామి దేవాలయ పుననిర్మాణం కోసమని భూమి పూజ నిర్వహించారు. ఇట్టి కారిక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేసారు. భూమి పూజ కి ముందు మేడిపల్లి లోని హనుమాన్ దేవాలయం నుండి శోభాయాత్ర నిర్వహించారు ఇందులో ప్రజలు, అన్ని పార్టీలా నాయకులు పాల్గొని విజయవంతం చేసారు.

భారత ధర్మదేవత, శైవక్షేత్ర పీఠాధిపతులు (అమరావతి) పూజ్య శ్రీ శ్రీ శివ స్వామి వారి చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ అందరు కృషి చేయాలి. అందరు దైవ కారిక్రమాలకి సహకరించాలి అని కోరారు. పక్క రాష్టం ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు పెరిగాయి అని తీవ్రంగా కండించారు. ఇలాంటి దాడులు ఇక పైన అయినా మానుకోవాలి లేకపోతె తీవ్ర చెరియలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కారిక్రమానికి మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ nvss ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Tags: boduppaljakka venkat reddymayor jakka venkat reddypherjadigudaseetha ramachandra swamy templeuppal
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News