• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Boduppal

బొడుప్పల్ లో 100kv ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభం..

TP NewsbyTP News
22/06/2021
inBoduppal
0
బొడుప్పల్ లో 100kv ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభం..

బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ నియోజకవర్గ బొడుప్పల్ లో ఈరోజు 21 డివిజన్ పరిధిలోని సాయి భవాని నగర్ కాలనీలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ 100kv కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని కాలనీలలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేటట్లు చూడాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ను క్లీన్ గా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AE బలరాం నాయక్, సహకార బ్యాంక్ డైరెక్టర్ జడిగే రమేష్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలుగొండయ్యా , వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి, బ్రాహ్మణ భవన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీవాసులు రాజారావు, యాదిరెడ్డి, అనిల్, శ్రీధర్, సూర్యనారాయణ, మహేశ్వర్,చారి, అంజి రెడ్డి, రవీందర్, సూరిబాబు, రాములు & తదితరులు పాల్గొన్నారు.

Tags: 100kv transfarmersboduppalelectricityMedchaluppal
TP News

TP News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News