• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Boduppal

బొడుప్పల్ లో 100kv ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభం..

TP NewsbyTP News
22/06/2021
inBoduppal
0
బొడుప్పల్ లో 100kv ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభం..

బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ నియోజకవర్గ బొడుప్పల్ లో ఈరోజు 21 డివిజన్ పరిధిలోని సాయి భవాని నగర్ కాలనీలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ 100kv కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని కాలనీలలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేటట్లు చూడాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ను క్లీన్ గా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AE బలరాం నాయక్, సహకార బ్యాంక్ డైరెక్టర్ జడిగే రమేష్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలుగొండయ్యా , వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి, బ్రాహ్మణ భవన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీవాసులు రాజారావు, యాదిరెడ్డి, అనిల్, శ్రీధర్, సూర్యనారాయణ, మహేశ్వర్,చారి, అంజి రెడ్డి, రవీందర్, సూరిబాబు, రాములు & తదితరులు పాల్గొన్నారు.

Tags: 100kv transfarmersboduppalelectricityMedchaluppal
TP News

TP News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News