• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు, వలస కూలీలకు, చేయూత నిస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుOడ్ర కుమారస్వామి

TP NewsbyTP News
29/04/2020
inHyderabad, News, Telangana
0

కరోనా మహమ్మారితో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు, బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపుమేరకు ప్రతిరోజూ అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ మొదటి రోజు నుంచి
నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. కొండాపూర్, కుత్బుల్లాపూర్ ,సూరారం ,ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా లో నిత్యావసర వస్తువులు అందిస్తూ సేవాభావాన్ని చాటారు.

ఈరోజు బుధవారం బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు కుమార స్వామి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను, బియ్యం ,కందిపప్పు, కూరగాయలు
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ, నిరుపేదలవద్దకు స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం.
ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు తోడ్పాటును అందించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసె వరకు ప్రజలందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని,
సామాజిక భాద్యతగా మనమందరం మన కుటుంబాలతో స్వీయ రక్షణలో ఉండాలని, లాక్ డౌన్ ఖచ్చితంగా పాటించాల.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పద్ధతులను మనమంతా పాటిస్తేనే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండగలమని, ప్రజలందరూ ఇంటికే పరిమితమై కరోనా వైరస్ నివారించడానికి భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు కొనుగోలు సమయంలో సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని.ప్రతి రోజు పరిశుభ్రంగా ఉండేటట్టు సహాయ సహకారాలు అందించాలని, వృద్ధులను బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.

TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే — ప్రతిస్పందన తప్పదు!”

by Admin
14/02/2026
0

బీసీ ఆత్మగౌరవంపై దాడి చేస్తే మౌనం కాదు — ప్రతిస్పందన తప్పదు!” సంగారెడ్డిలో ఎన్నికల విధుల్లో ఉన్న సీఐ శివకుమార్‌పై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...

Read more

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

25/01/2026
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News