• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

చెత్త పన్ను కట్టలేదని దుఖాణాల ముందు చెత్త పోసిన మున్సిపల్ సిబ్బంది

AdminbyAdmin
17/03/2022
inBusiness
0
kurnool-anantha-shoping-complex-taxes-issue

కర్నూలు లోని కొండారెడ్డి బురుజు సమీపంలో అదొక షాపింగ్ కాంప్లెక్స్. అదే అనంత కాంప్లెక్స్. ఇందులో బట్టల వ్యాపారాలతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది ఎప్పాటిలాగే షాపింగ్ కాంప్లెక్స్ నుండి చెత్త తీసుకెళ్తూ ఉన్నారు. దీనికి సంబందించించిన టాక్సును కట్టమని వారు అడుగగా షాపు యాజమాన్యాలు నిరాకరించాయి.

అయితే ఈ షాపు యజమానులు 4 నెలల నుండి చెత్త పన్ను కట్టడంలేదని, వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం నగరంలో ప్రోగైన చెత్తను తీసుకువచ్చి కాంప్లెక్స్ ముందు పోసి వెళ్ళారు.

నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన పనికి షాపు యజమానులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. నెలకు ఒక్కోషాపుకు రూ.200 చెత్తపన్ను తాము కట్టలేమని, కరోణా వల్ల తమ బిజినెస్‌లు అంతగా నడవడం లేదని చెబుతున్నారు. సాయంత్రం మున్సిపల్‌ కమీషనర్‌తో తాము వెళ్ళి చర్చిస్తామని చెప్పినా వినకుండా ఇలా చెత్త వేసి వెళ్ళారని వారు వాపోయారు.

Tags: Businesskurnooltaxes
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News