ప్రగతి భవన్ : తెలంగాణ సాహితీ సౌరభం ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి
బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...
Read more


