ప్రగతి భవన్ : తెలంగాణ సాహితీ సౌరభం ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more