హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి పై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్భవన్లోనే?
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్భవన్లోనే? ఆమోదంపై సంసిద్ధంగా లేరా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాజ్భవన్ ఆమోదం పొందకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా...
Read more