రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ (48) మరియు రాచర్ల గొల్లపల్లి (48) గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_413/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/06/FB_IMG_1623858294496-840x413.jpg)
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్, ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.