హైదరాబాద్ : రాయదుర్గంలో గోల్డ్మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_834,h_717/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1626685712656.jpg)
మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. గోల్డ్మ్యాన్ సాచ్స్ ఆర్థిక సేవల కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_474/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1626685710216-840x474.jpg)
ఈ కంపెనీలో ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021 చివరి నాటికి 800 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి గుంజన్ సమతాని తెలిపారు.