• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రక్తదానంతో ప్రాణదాతలైన “ఖేడ్ బ్లడ్ డోనర్స్”

TP NewsbyTP News
14/08/2021
inNews
0
రక్తదానంతో ప్రాణదాతలైన “ఖేడ్ బ్లడ్ డోనర్స్”

నారాయణఖేడ్ : తెలంగాణ రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాణదాతలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం రోజూ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం.. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం తన కళ్ళముందే పోవడం చూసి చలించి పోయినటువంటి “ముజాహెద్ చిస్తీ” కి నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన ఆలోచనకి ప్రతిరూపమే ఈ “ఖేడ్ బ్లడ్ డోనర్స్”…

తను ఒంటరిగా మొదలుపెట్టి ఎంతో మందికి రక్తదానం చెయ్యడమే కాకుండా, తనతో పాటు ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ, ఈ బృహత్కర కార్యక్రమంలో మునీర్, సంతోష్ రావు లతో పాటుగా, మిగతా వారందరినీ భాగస్వామ్యం చేశారు.

ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్నవారు అడిగిన వెంటనే స్పందించి నిస్వార్థంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు మన “ఖేడ్ బ్లడ్ డోనర్స్” సభ్యులు..

ఈ సందర్భంగా “ముజాహెద్ చిస్తీ” మాట్లాడుతూ…
గత నాలుగేళ్లుగా మనమంతా కలిసి చేస్తున్న ఈ బృహత్తర రక్తదానం కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సభ్యులందరి సహకారంతో విజయవంతం చేస్తూ వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు క్యాంపులు పెట్టినా కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదాతలుగా మారుతున్న సభ్యులందరికీ వందనాలు తెలియజేశారు. ఇదే స్పూర్తితో రేపు ఆగస్టు 15 ఆదివారం ఉదయం 10 గంటలకు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరుగబోయే రక్తదాన శిబిరంలో మనందరం పెద్ద సంఖ్యలో పాల్గొని, రక్తం దొరకక ఇబ్బందులు పడ్తున్న రోగులకు బాసటగా నిలుద్దాం అని ముజ్జు భాయ్ పిలుపునిచ్చారు.

Note : రక్తదానాం చేయాల్సిన వారు ఈ నెంబర్లకు సంప్రదించగలరు
ముజాహెద్ చిస్తీ:-7989894520,
మునీర్:-9000609649,
సంతోష్ రావు:-7780417576

పైన తెలిపిన నెంబర్లకు సంప్రదించగలరు అని మనవి చేశారు.

Tags: bloodblood donationblood donation campsBlood donerskhed donersmujju bhaimujju blood DonarmuneerNarayankhed blood donarssandareddy blood donationsanthosh raotrs bhaskar
TP News

TP News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

by Admin
07/06/2026
0

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్‌లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్‌కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...

Read more
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

16/05/2026
మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

16/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News