హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ కేసిఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more