హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ కేసిఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు.
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...
Read more