హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ కేసిఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more