కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. వారి కుమారుడికి నామకరణం చేయాలని కోరగా ఎత్తుకుని నామకరణం చేశారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తారక రామారావు అని నామకరణం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more