హైదరాబాద్ : సుప్రీంకోర్టు సిజె పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత హైదరాబాద్లో తొలి పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణకు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్, రాజ్ భవన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు శ్రీమతి హిమా కోహ్లీ కూడా హాజరయ్యారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more