హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దళిత బంధు‘ కార్యక్రమాన్ని హుజూరాబాద్ వేదికగా ప్రారంభించారు. దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలి విడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more