• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Adda Guduru

కేసీఆర్ ప్రభుత్వం మరియమ్మ కుటుంబానికి 5కోట్ల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

TP NewsbyTP News
27/06/2021
inAdda Guduru, News, Politics
0
కేసీఆర్ ప్రభుత్వం మరియమ్మ కుటుంబానికి 5కోట్ల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

అడ్డ గూడూరు: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి జిల్లా,
అడ్డ గూడూరులో అన్యాయంగా మరియమ్మను హింసించి లాకప్ డెత్ చేసిన సందర్భం గురించి సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ, దళిత మహిళను ఏవిధంగా కొట్టి చంపుతారు అని ప్రశ్నించారు. జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయింది కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా పాశవికంగా ఉందంటు మండిపడ్డారు. గతంలో ఆత్మకూరు మండలం పల్లెర్ల లో స్వాతి నరేష్ కుల దురహంకార హత్యలు జరగగా, సిపిఐఎం, పోరటం చేస్తే, అక్కడ ఉన్న ఎస్ ఐ ని సస్పెండ్ చేశారు.

అలాగే యాదగిరిగుట్టలో హాజీపూర్లో చిన్న పిల్లల హత్యలో వివరించిన తీరు ప్రభుత్వం అందరికి తెలిసిందే కాబట్టి సిపిఐఎం పార్టీ తరఫున జాహింగిర్ మూడు డిమాండ్లు ప్రతిపాదించారు.

  • బాధ్యులు అయినటువంటి పోలీస్ అధికారులను వెంటనే సర్వీస్ నుండి తొలగించాలి.
  • హత్యా నేరం కింద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలి
  • ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ హర్షించదగినదిగా లేనందున, ఐదు కోట్ల రూపాయలు మరియమ్మ కుటుంబానికి చెల్లించాలని సిపిఐఎం పార్టీగా ఎండీ జహింగిర్ డిమాండ్ చేశారు.

Tags: addagudurEx greshiyaKCRkcr announcementlockup deathmariyammapolice departmentsi suspendsuspend
TP News

TP News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News