నల్లగొండ : నల్లగొండ జిల్లా హాలియాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ‘ప్రగతి సమీక్షా సమావేశం’లో పాల్గొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు .
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_251/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/08/230605770_1640712592800253_3635915836527013314_n-1-840x251.jpg)
శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.