మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి కమల హాస్పిటల్ డాక్టర్స్ అరుదైన శస్త్ర చికిత్స చేసారు. ఖమ్మం జిల్లా కి చెందిన ప్రమీల (45) అనారోగ్యం తో బాధపడ్తున్నారు అయితే ఇటీవలే తగు పరీక్షలు నిర్వహించి భారీ కణితి ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి ఐదు కేజీలా కణితి ని తీశారు. డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, ఇలాంటి ఆపరేషన్ లు అరుదుగా జరుగుతాయి అని, సురక్షితంగా తీసినందుకు పేషెంట్ కూడ ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్స్ ఆశ, అశోక్, రావు పాల్గొన్నారు
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more