మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి కమల హాస్పిటల్ డాక్టర్స్ అరుదైన శస్త్ర చికిత్స చేసారు. ఖమ్మం జిల్లా కి చెందిన ప్రమీల (45) అనారోగ్యం తో బాధపడ్తున్నారు అయితే ఇటీవలే తగు పరీక్షలు నిర్వహించి భారీ కణితి ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి ఐదు కేజీలా కణితి ని తీశారు. డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, ఇలాంటి ఆపరేషన్ లు అరుదుగా జరుగుతాయి అని, సురక్షితంగా తీసినందుకు పేషెంట్ కూడ ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్స్ ఆశ, అశోక్, రావు పాల్గొన్నారు
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more