మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి కమల హాస్పిటల్ డాక్టర్స్ అరుదైన శస్త్ర చికిత్స చేసారు. ఖమ్మం జిల్లా కి చెందిన ప్రమీల (45) అనారోగ్యం తో బాధపడ్తున్నారు అయితే ఇటీవలే తగు పరీక్షలు నిర్వహించి భారీ కణితి ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి ఐదు కేజీలా కణితి ని తీశారు. డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, ఇలాంటి ఆపరేషన్ లు అరుదుగా జరుగుతాయి అని, సురక్షితంగా తీసినందుకు పేషెంట్ కూడ ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్స్ ఆశ, అశోక్, రావు పాల్గొన్నారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more