ప్రతిరోజు ప్రజలమధ్య ఉంటూ వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండడంతోపాటు కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేయించుకోవాలి. ఆత్మకూరు ఎం మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ తమ ఆరోగ్య రక్షణ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకాలు వేయించుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మండల అధ్యక్షుడు ఎలిమినేటి నాగేష్ కోరారు
రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్
బీసీల రాష్ట్ర బంద్ — సామాజిక ఉద్యమానికి నాంది రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ (జాతీయ బీసీ దళ్...
Read more