బొడుప్పల్ : తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more