జగిత్యాల: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా డాక్టర్. చంద్ర శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, శ్రీ సుంకె రవి శంకర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ గార్లు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more