జగిత్యాల: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా డాక్టర్. చంద్ర శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, శ్రీ సుంకె రవి శంకర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ గార్లు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more