జగిత్యాల: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా డాక్టర్. చంద్ర శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, శ్రీ సుంకె రవి శంకర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ గార్లు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more