హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ థెరిసా హాస్పిటల్లో టెక్ మహీంద్ర అందించిన ఆక్సిజన్ ప్లాంట్ను ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్లో టెక్ మహీంద్ర అందించిన ఏడు అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సిఇఒ శ్రీ సిపి గుర్నాని & ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు.
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...
Read more