హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ థెరిసా హాస్పిటల్లో టెక్ మహీంద్ర అందించిన ఆక్సిజన్ ప్లాంట్ను ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్లో టెక్ మహీంద్ర అందించిన ఏడు అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సిఇఒ శ్రీ సిపి గుర్నాని & ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more