హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ థెరిసా హాస్పిటల్లో టెక్ మహీంద్ర అందించిన ఆక్సిజన్ ప్లాంట్ను ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్లో టెక్ మహీంద్ర అందించిన ఏడు అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సిఇఒ శ్రీ సిపి గుర్నాని & ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more