బల్కంపేట : తెలంగాణ రాష్ఈటంలో నెల 13 న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె. సాయిబాబ గౌడ్, ఈ.ఓ శ్రీమతి అన్నపూర్ణ తదితరులు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more