బల్కంపేట : తెలంగాణ రాష్ఈటంలో నెల 13 న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె. సాయిబాబ గౌడ్, ఈ.ఓ శ్రీమతి అన్నపూర్ణ తదితరులు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు.
తిరుమల బాలాజీ సన్నిధిలో బీసీ కమిషన్ చైర్మన్
తిరుమల బాలాజీ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం ప్రత్యేక సేవలు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ,తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more