బల్కంపేట : తెలంగాణ రాష్ఈటంలో నెల 13 న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె. సాయిబాబ గౌడ్, ఈ.ఓ శ్రీమతి అన్నపూర్ణ తదితరులు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more