యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామంలో రామాలయం పునర్ నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, వలిగొండ మండలం సింగిల్విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీమతి ఉమా నరసింహ, గౌరవ సర్పంచ్ శ్రీ మీసాల శేఖర్, ఆలయ చైర్మన్, వార్డు సభ్యులు, మండల గ్రామ స్థాయి పెద్దలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more