యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామంలో రామాలయం పునర్ నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, వలిగొండ మండలం సింగిల్విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీమతి ఉమా నరసింహ, గౌరవ సర్పంచ్ శ్రీ మీసాల శేఖర్, ఆలయ చైర్మన్, వార్డు సభ్యులు, మండల గ్రామ స్థాయి పెద్దలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more