వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన్నెగూడ లో హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉర్దూ మ స్కూల్ లలో 500 పైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమoలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు..
కుల సర్వేకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి-అఖిల పక్ష, కుల సంఘాల సదస్సు డిమాండ్
కుల సర్వేకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి అఖిల పక్ష, కుల సంఘాల సదస్సు డిమాండ్ • ఉత్తర్వుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది - డాక్టర్...
Read more