వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన్నెగూడ లో హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉర్దూ మ స్కూల్ లలో 500 పైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమoలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు..
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more