• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో శ్రీ సాయి కిడ్స్ విద్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని ప్రారంభించిన..కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్.

TP NewsbyTP News
13/08/2022
inNews
0
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో శ్రీ సాయి కిడ్స్ విద్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని ప్రారంభించిన..కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్.

రోజు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సర్దార్ నగర్ శ్రీ సాయి కిడ్స్ విద్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అల్లపూర్ డివిజన్ వార్డు కార్యాలయం నుండి గాయత్రి నగర్ గాంధీ విగ్రహము వరకు నిర్వహించిన ర్యాలీలో జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎస్ఆర్పి సురేష్, ఎస్ ఎఫ్ ఎ లు శానిటేషన్ సిబ్బంది అల్లాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, అసోసియేషన్ అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Corporater sabhiya gousuddin kukatpallyGovernament of TelanganaHyderabadmla madhavaram krishna rao
TP News

TP News

News

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
13/07/2026
0

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

08/07/2026
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News