పిర్జాదిగుడా: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పిర్జాదిగుడా కార్పొరేషన్ పరిధిలో ఆదివారం ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవనికి మంత్రి మల్లారెడ్డి, జక్కా వెంకట్ రెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ మరియు స్థానిక కార్పొరేటర్ హాజరు అయ్యారు. మంత్రి మరియు ఇలాంటి కరోనా కాలంలో ప్రజలు అందరు ఆరోగ్యంగా ఉండాలని,శరీర ఫిట్నెస్ పెంచుకోవాలని సూచించారు. ఫిట్నెస్ జిమ్ ఓనర్స్ మాట్లాడుతూ తక్కువ ధరలో ఈ సేవలు అందిస్తున్నాము అని చెప్పారు
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more