పిర్జాదిగుడా: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పిర్జాదిగుడా కార్పొరేషన్ పరిధిలో ఆదివారం ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవనికి మంత్రి మల్లారెడ్డి, జక్కా వెంకట్ రెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ మరియు స్థానిక కార్పొరేటర్ హాజరు అయ్యారు. మంత్రి మరియు ఇలాంటి కరోనా కాలంలో ప్రజలు అందరు ఆరోగ్యంగా ఉండాలని,శరీర ఫిట్నెస్ పెంచుకోవాలని సూచించారు. ఫిట్నెస్ జిమ్ ఓనర్స్ మాట్లాడుతూ తక్కువ ధరలో ఈ సేవలు అందిస్తున్నాము అని చెప్పారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more