తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు హుజూరాబాద్ తో పాటు మరో 4నియోజకవర్గాల్లో కూడా అమలు చేయనున్నారు.
మధిరలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేటలోని చారగొండ మండలం, జుక్కల్ లోని నిజాం సాగర్ మండలాల్లో అమలుచేస్తున్నారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపు దిశగా అడుగులు వేస్తోంది
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more