తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు హుజూరాబాద్ తో పాటు మరో 4నియోజకవర్గాల్లో కూడా అమలు చేయనున్నారు.
మధిరలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేటలోని చారగొండ మండలం, జుక్కల్ లోని నిజాం సాగర్ మండలాల్లో అమలుచేస్తున్నారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపు దిశగా అడుగులు వేస్తోంది
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more