మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఘనంగ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవలని ప్రజలను వి.జగదీశ్వర్ గౌడ్ కోరారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_630/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/09/IMG-20210911-WA0003-840x630.jpg)
నేటి నుంచి భక్తులు వినాయక నిమజ్జనం చేయడం ప్రారంభం అవ్తున్న తరుణంలో ప్రకాష్ నగర్ కొత్త కుంటా చెరువు నందు వినాయక విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ధీరజ్ కలిసి పరిశీలించడం జరిగింది.